టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు?: జడ్జీ ముందుకు నిందితులు, ఆధారాలేవీ?, రిమాండ్ తిరస్కరణ
హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికీ రిమాండ్ విధించాలని కోరారు. అయితే, రిమాండ్ కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని.. సరైన ఆధారాలు లేని కారణంగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎలాంటి ఆధారాలు, ఎమౌంట్ కూడా లేకపోవడంతో రిమాండ్ తిరస్కరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/j1BgEKX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/j1BgEKX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment