దివాళి తర్వాత హస్తినకు కేసీఆర్: అక్కడే మకాం, ఎందుకంటే
బీఆర్ఎస్పై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మకాం వేసి.. తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి హస్తినబాట పట్టనున్నారు. దీపావళి తర్వాత ఆయన ఢిల్లీ వెళతారని తెలిసింది.అక్కడే ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశం అవుతారట. దీపావళి తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళతారని బీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WwkIZB9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WwkIZB9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment