ఎమ్మెల్యే కొనుగోళ్లా?: పూజ కోసమే వచ్చామంటూ నందకుమార్ వెల్లడి
హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రచారం జరగడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలతోపాటు ఉన్న నందకుమార్ అనే వ్యక్తి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. నందకుమార్ అనే వ్యక్తి ఫాంహౌస్ నుంచి మాట్లాడుతూ.. పూజ కోసం వచ్చామంటూ సైగల ద్వారా చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/A3RPFWo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/A3RPFWo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment