మునుగోడు బైపోల్: నార్సింగి వద్ద కారులో రూ. కోటి నగదు సీజ్, వారి పేర్ల వెల్లడి
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల వేళ పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు, అధికారులు. ఇప్పటికే కోట్లాది రూపాయలు తనిఖీల్లో పట్టుకున్నారు పోలీసులు. తాజాగా, శనివారం మణికొండ పరిధిలోని నార్సింగి వద్ద రూ. కోటి నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో సంబంధం ఉందని భావిస్తున్న కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డిలు పరారీలో ఉన్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/pwkIVR3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/pwkIVR3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment