నిఖార్సయిన కాంగ్రెస్ వాదులైతే మునుగోడుకు రండి..కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ!!
టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క మునుగోడులో ఆడబిడ్డ ఎన్నికల బరిలోకి దిగింది అని సెంటిమెంట్ రగిలించడానికి పనిచేస్తూనే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పార్టీ కోసం పని చేయాలని ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/GAvn5Fr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/GAvn5Fr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment