కారులో కోటి నగదు తరలింపు, పట్టుకున్న పోలీసులు, మునుగోడు బై పోల్..

మునుగోడు బై పోల్‌లో ధనం ప్రవాహంలా మారుతోంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. అప్పటికీ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. చల్మడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. కారులో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/uS4nBhE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star