మునుగోడు బ్యాలెట్ పేపర్ నమూనాపై రేవంత్ రెడ్డి అభ్యంతరం, మార్చాలని డిమాండ్
మునుగోడు బై పోల్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. బ్యాలెట్ పేపర్ రూపొందించింది. అయితే దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు కారణం.. రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉండటమే. బ్యాలెట్ పేపర్ మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు బ్యాలెట్ పేపర్ నమూనాను రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Bh7sJpI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Bh7sJpI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment