బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనపై స్పందించిన చిరంజీవి
హైదరాబాద్: ఇటీవల బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదివే చిన్నారి(4)పై జరిగిన అఘాయిత్యం ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేస్తూ స్పందించారు. ‘నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుండి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/yaqGhxH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/yaqGhxH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment