ఈ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు జరగొచ్చు: ఇంటెలిజెన్స్ హెచ్చరిక
అమరావతి: విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్ర మంత్రులపై జరిగిన దాడి ఘటన ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అధికార, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. దాడికి పాల్పడ్డారంటూ పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, తాజాగా, మరిన్ని దాడులకు సంబంధించి హెచ్చరికలు విడుదలయ్యాయి. తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, పలువురు అధికార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OcDviJ5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/OcDviJ5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment