దీపావళి విషెస్: శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు జగన్, కేసీఆర్
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. లక్ష్మీ పూజ చేయడానికి అంతా సిద్దం అయ్యారు. దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/oelKItb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/oelKItb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment