బీజేపీ మేనిఫెస్టో విడుదల: వందల కోట్లతో మునుగోడు అభివృద్ధి, టార్గెట్ 500డేస్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. మునుగోడు అభివృద్ధి కోసమే బీజేపీ మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపింది. 500 రోజుల్లో మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర నేతలతో మాట్లాడి ఈ హామీలు ఇస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/gmDsKJp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments