రూ. 100 నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి: త్రివిక్రమ్ వస్తున్నారంటే పుస్తకాలు దాచేస్తానంటూ పవన్ కళ్యాణ్

హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను 100 రూపాయల నోటుపై వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్‌ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నేతాజీ గ్రంథ సమీక్షకు డా.పద్మజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/j9YrEWt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star