భారీగా పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం: 11 నుంచి 3వ స్థానానికి ఎగబాకిందన్న సీఎస్ సోమేశ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగిందన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రజల తలసరి ఆదాయం రూ. 1.24 లక్షలుగా ఉందని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2021-22 నాటికి అది రూ.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/9q0kbTr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments