మారియుపోల్లో రష్యా విధ్వంసం.. శిథిలాల కింది లక్షమందికిపైగా పౌరులు : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్, మరియుపోల్, ఉర్కీవ్ లు టార్గెట్ చేస్తూ క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడుతోంది. భవనాలను ద్వంసం చేసింది. ఉక్రెయన్ సేనలు లొంగకపోవడంతో మాస్కో బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. సుందర నరగాలు మసిదిబ్బలుగా మారాయి. ఏ నగరంలో చూసినా భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుముద్ర తీర ప్రాంత నగరమైన మరియుపోల్లో పరిస్థితి అత్యంత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/NPgDdVC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/NPgDdVC
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment