ఆ దేశ ప్రజల శ్రేయస్సు కోసమే: భారత్‌పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్‌పై ప్రశంసలు కురిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. భారత విదేశాంగ విధానం ఉత్తమమైనదని, స్వతంత్రమైనదన్నారు. ప్రజల అభ్యున్నతి కోసమే భారత విదేశాంగ విధానం పనిచేస్తోందని ప్రశంసించారు ఇమ్రాన్ ఖాన్. ఖైబర్‌ పఖ్తూంక్వాలోని మలాకండ్ ప్రాంతంలో బహిరంగ సభలో ఇమ్రాన్‌ ఖాన్ పాల్గొని ప్రసంగించారు. ఐరోపా సమాఖ్య దేశాల రాయబారుల కోసం చెబుతున్నాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/FuTMsW1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments