కేసీఆర్, టీఆర్ఎస్ దీక్షలకే అనుమతిస్తారా? బీజేపీకి ఎందుకివ్వరు?: బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద గురువారం తలపెట్టిన 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్య గొంతు నులిమేసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sQWXA9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sQWXA9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment