Cauvery: స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు నాయకులు ఇలాగే బతికేస్తున్నారు, సీఎం ఫైర్ !
బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో మరోసారి కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలు మరోసారి మీడియా ముందుకు వచ్చాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు రాజకీయ నాయకులు కావేరీ నీటి విషయం తప్పా ఆ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పట్టదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మండిపడ్డారు. ఎప్పుడు చూసినా పదేపదే కావేరీ నీటి విషయం ముందు పెట్టుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/pUFqwHG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/pUFqwHG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment