Hijab Row: హైకోర్టు, ప్రభుత్వం ఏం చెప్పింది, టీచర్లు ఏం చేశారు, వీడియో వైరల్, స్పాట్ లో సస్పెండ్ !
బెంగళూరు/గదగ్: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు గతవారమే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, హిజాబ్ లతో పాటు అలాంటి వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/EO3J5jt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/EO3J5jt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment