50 ఏళ్ల సమస్యకు పరిష్కారం: అమిత్ షా సమక్షంలో ఒప్పందంపై అసోం-మేఘాలయ సంతకం
న్యూఢిల్లీ: అస్సాం, మేఘాలయ మధ్య అర శతాబ్ధం నుంచి కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. అస్సాం, మేఘాలయ మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం జరిగిన చారిత్రక ఒప్పందంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతకాలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/sGPo20E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/sGPo20E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment