అధికారంలోకి రావడంతోపాటు ఏపీని పునర్నిర్మించాలి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను.. తెలుగుదేశం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు తోపాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/a6TzjIk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/a6TzjIk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment