అధికారంలో ఉన్నవారికి తలవంచను: కోల్ స్కాం కేసులో ఈడీ విచారణపై అభిషేక్ బెనర్జీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. సోమవారం ఈడీ అధికారులు ఎంపీ అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ భార్య, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న రెండు సంస్థల విదేశీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Kr3Wblv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Kr3Wblv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment