భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి: అజిత్ దోవల్, జైశంకర్‌తో భేటీ కానున్న వాంగ్ యీ

న్యూఢిల్లీ: పాకిస్థాన్ పర్యటన ముగించుకున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా ఆయన పాకిస్థాన్ నుంచి నేటి సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు. కాగా, పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/fA9kZUp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments