కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు: సోనియాతో భేటీ తర్వాత గులాంనబీ ఆజాద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో ఆ పార్టీలోని జీ-23 బృందంలో కీలక నేత గులాంనబీ ఆజాదా్ భేటీ ముగిసింది. సుమారు గంటకుపైగా ఈ భేటీ జరిగింది. న్యూఢిల్లీలోని 10 జన్పథ్లోని సమావేశం అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో శత్రువులను ఐక్యంగా ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు. సోనియా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WJYpvsF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/WJYpvsF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment