హస్తినబాట: 3 మంత్రుల పయనం.. కేంద్రమంత్రులతో వరస భేటీలు

వరి ధాన్యం కొనుగోలు అంశం దుమారం రేపుతుంది. కొనాలని సీఎం కేసీఆర్ కోరడం.. రా రైస్ కొంటామని కేంద్రం చెప్పడం చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ఎల్పీలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనుకున్న విధంగా మంత్రులు ఢిల్లీ బయల్దేరారు. ఇదే విషయం కేంద్ర పెద్దలకు చెప్పడం.. తర్వాత ఆందోళన చేయడంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగిపోయారు. యాసంగిలో తెలంగాణ‌లో పండే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/Y0WO8Xi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star