టార్గెట్ 2024: బీజేపీకి చెక్ పెట్టేందుకు సోనియాతో ప్రశాంత్ కిశోర్ కీలక భేటీ, మెహబూబా ముఫ్తీ కూడా
న్యఢిల్లీ: దేశ రాజధానిలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియ గాంధీతో సమాశమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా సోమవారం సోనియా గాంధీని కలిశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/PSMxurG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/PSMxurG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment