కాబోయే భర్తతో సరదాగా షికార్లు.. కళ్లకు గంతలు కట్టి గొంతుకోసేసింది: ఆస్పత్రిలో చేర్చి వధువు పరార్
విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే నిశ్చితార్థం అయిన ఓ జంట సరదాగా చక్కర్లు కొట్టారు. షాపింగ్కు వెళ్లారు. అయితే, కాబోయే భర్తకు కళ్లకు గంతలు కట్టిన యువతి.. అతడి గొంతుకోసింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9YDOjsR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/9YDOjsR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment