ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం వైఎస్ జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్హౌస్లో సోమవారం సాయంత్రం సుమారు గంట సేపు ప్రధాన న్యాయమూర్తితో జగన్ సమావేశమయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో సీఎం సమావేశం కావడం ఇదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tioRwrY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tioRwrY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment