మోడీ ఫోటో తొలగింపు దుమారం.. తమిళనాడు పంచాయతీలో పంచాయితీ..
ఇటీవల ప్రముఖుల ఫోటోలు తొలగించడం పరిపాటిగా మారింది. రాజకీయ వైరంతో ఇలా కొందరు చేస్తున్నారు. మరికొందరు అయితే ఫోటోలు వద్దని అంటున్నారు. తమిళనాడు ఇందులో ప్రత్యేకం.. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా.. జాతీయ పార్టీలకు అంత ఛాన్స్ ఉండదు. అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/jTOJgVY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/jTOJgVY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment