21న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్ బహదూర్ 400 జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qPMaWQI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qPMaWQI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment