ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు: పిడుగుపాటుకు ఒకే జిల్లాలో నలుగురు మృతి

అమరావతి: అకాల వర్షాలు కర్నూలు జిల్లాలో విషాదం నింపాయి. పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఆదోని నియోజకవర్గంలోని కుప్పగల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొలాల్లో పనిచేస్తుండగా.. పిడుగుపడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఘటనలో ఆలూరు నియోజవకర్గంలోని హోళగొంద మండలం వందవగిలి గ్రామంలో పొలాలలో పిడుగుపడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/wMJcPNq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star