దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల దాడి, ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు, పోలీసుల మోహరింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వాయవ్య ఢిల్లీలోని జహంగీర్పుర్ ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ వర్గంవారు రాళ్లు రువ్వడం వల్ల హింస చెలరేగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. అంతేగాక, కొన్ని వాహనాలను దుండగులు తగలబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZQTl2Vi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZQTl2Vi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment