ఎంతమంది పీకేలొచ్చినా బీజేపీ విజయాన్ని ఆపలేరు: కేసీఆర్కు భయం పట్టుకుందంటూ విజయశాంతి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి. పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని ఆరోపించారు. లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని మండిపడ్డారు విజయశాంతి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/40Povu2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/40Povu2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment