ఎంతమంది పీకేలొచ్చినా బీజేపీ విజయాన్ని ఆపలేరు: కేసీఆర్‌కు భయం పట్టుకుందంటూ విజయశాంతి ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి. పేదల‌కు చెందాల్సిన డబుల్​ బెడ్రూం ఇండ్లను కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని ఆరోపించారు. లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని మండిపడ్డారు విజయశాంతి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/40Povu2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star