ప్లెక్సీ ఫైన్.. తలసానికి రూ.50 వేలు.. మిగతా నేతలకు ఇలా..

ప్లీనరీ సందర్భంగా ప్లెక్సీలు, కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరం వచ్చింది. దీంతో అధికారులు కంటి తుడుపు చర్య చేపట్టారు. ప్లీన‌రీ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల‌పై జ‌రిమానాలు విధించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జ‌రిమానాలకు గురైన వారిలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ కూడా ఉన్నారు. ఆయ‌న ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై అధికారులు రూ.50 వేల జ‌రిమానా విధించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/sWXSaEv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments