338కి చేరిన పెట్రోల్ ధర: శ్రీలంకలో నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఒకరు మృతి,12 మందికి గాయాలు

కొలంబో: శ్రీలంక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆకాశన్నంటుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజలు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా, ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ జరుగుతున్న నిరసనల్లో తొలిసారి హింస చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా.. ఒకరు మరణించారు. 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కెగల్లె ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వీరిలో నలుగురి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/jbaxM9G
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star