టీటీడీ ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటల ప్రసారం: శ్రీవారి భక్తుల విస్మయం, ఏమైందంటే..?
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే ఎల్ఈడీ స్క్రీన్పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో శ్రీవారి భక్తులు విస్మయం చెందారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఆధ్యాత్మికతతో పాటు భక్తిభావం పెంచేందుకు టీటీడీ తిరుమలలోని భక్త జన సంచారం అధికంగా వుండే శ్రీవారి ఆలయం, కళ్యాణకట్టతో పాటు పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/CK4HUfT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/CK4HUfT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment