నిర్మించడం కష్టం.. కూల్చివేత ఈజీ, కేంద్రంపై కేసీఆర్ కన్నెర్ర
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల యాసంగి పంట కొనుగోలు నుంచి మొదలైన వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టిపోశారు. ఇవాళ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో కూడా మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇదీ మంచి పద్దతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/YTGVtda
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/YTGVtda
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment