కరెంట్ బిల్లు కట్టలేదేమో: మంత్రి బొత్స సత్యనారాయణకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి చురకలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీలో పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో నీళ్లు, కరెంట్ లేవన్న కేటీఆర్ వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలో పొలిటికల్ హీట్ పెరిగిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/KjZLgOS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/KjZLgOS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment