పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి, రాష్ట్రపతి ఎన్నికతో ప్రాధాన్యత

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే అవకాశం ఉంది. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వర్షాకాల సమావేశాలను జూలై 18, ఆగస్టు 12 మధ్య నిర్వహించాలని సిఫార్సు చేసింది. రాబోయే సెషన్‌కు 17 పని దినాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/B2qospP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments