రాజ్యసభ పోల్స్: ఆ 2 రాష్ట్రాల ఫలితాలు విడుదల; బీజేపీ, కాంగ్రెస్ చెరో మూడు స్థానాల్లో గెలుపు
న్యూఢిల్లీ: రాజ్యసభ 16 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో మాత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఫిర్యాదుతో హర్యానా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. ఈ రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి.కర్ణాటకలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Xsr7jZ3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Xsr7jZ3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment