మహారాష్ట్రలో కరోనా కలవరం: 3వేలకు చేరువలో కొత్త కేసులు, ముంబైలోనే అత్యధికం
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు కాస్త పెరుగుతున్నాయి.తాజాగా, 2,946 కోవిడ్ 19 కేసులు, ఇద్దరు మరణాలు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య బులెటిన్ ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 16,370గా నమోదైంది. శనివారం, రాష్ట్రంలో 2,922 COVID-19 కేసులు, ఒక మరణం నమోదైంది. ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో 61%
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ryY1LDn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ryY1LDn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment