మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు, 4 నెలల్లో అత్యధికం: ఢిల్లీలోనూ కలవరం
న్యూఢిల్లీ/ముంబై: దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గురువారం 2,813 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయిఇది నాలుగు నెలల్లో అత్యధికం. ఒక మరణం మైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా ఇన్ఫెక్షన్లతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/M6ypz7E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/M6ypz7E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment