సుభిక్షంగా తెలంగాణ: రాష్ట్రం ఏర్పడి నేటికి 8 ఏళ్లు, సంక్షేమం..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి ఎనిమిదేళ్లు. ఆంధ్ర వలసవాద పాలన నుంచి తెలంగాణ గడ్డకు విముక్తి కలిగిన రోజు.. స్వ రాష్ట్రం కోసం తొలి దశ, మలి దశ పోరాటాలు జరిగాయి. విద్యార్థుల బలిదానాలు ఇచ్చారు. రాజకీయ పార్టీల మద్దతుతో.. కేంద్రంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగి వచ్చింది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/U5blRk4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/U5blRk4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment