భారత్ సరిహద్దు వెంబడి స్థానాలు మరింత కఠినతరం.. చైనాపై అమెరికా రక్షణమంత్రి గుస్సా
డ్రాగన్ చైనా వంకరబుద్ది మారడం లేదు. సరిహద్దు వెంబడి స్థానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ ప్రాంతంలో గల దేశాలు బీజింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్ జె ఆస్టిన్ అన్నారు. భారత్ సరిహద్దుకు ఎదురుగా ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన ఆందోళనకరంగా ఉందని అమెరికా ఆర్మీ జనరల్ చెప్పిన కొద్ది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/FYjBrhq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/FYjBrhq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment