భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ ఒక్కడిదే కాదు.!బీజేపి కవ్వింపు రాజకీయాలు మానుకోవాలన్న భట్టి.!

హైదరాబాద్ : బీజేపి,కాంగ్రెస్ పార్టీల మద్య మతాల మతాబులు పేలుతున్నాయి. మత కట్టడాల కింద శివలింగాల ప్రస్తావన పైన పంచాయితీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయంపైన కమలం, కాంగ్రెస్ నాయకులు మాటల తూటాలు పేన్చుకుంటున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా బండి సంజయ్ ఒక్కడిదా?అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/Zw6oPuI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments