నిప్పుల కుంపటిగా ఏపీ.. రేపు కూడా హై టెంపరేచర్
నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిప్పుల కుంపటి కొనసాగుతోంది. తెలంగాణలో వేడి తీవ్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువేం కాదు. ఉక్క పోత.. వేడితో జనాలు అల్లాడిపోతున్నారు. ఏపీలో గత కొన్నిరోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో రెంటచింతల వంటి ప్రాంతాల్లో 44 డిగ్రీల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6qZOPti
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6qZOPti
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment