సురభి నాగేశ్వరరావు కన్నుమూత: తీరని లోటంటూ సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గ్రహీత సురభి నాగేశ్వర రావు అలియాస్ సురభి బాబ్జి(76) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శతాబ్దానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/GMydilf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/GMydilf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment