జర బద్రం: ‘మైండ్గేమ్’ అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు, ఏ పార్టీని టార్గెట్ చేశారో?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సుమారు రెండేళ్లకుపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు, ఈ రెండు పార్టీలతోపాటు టీడీపీ ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. మొదట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇటీవల పవన్ కళ్యాన్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/R40YcGa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/R40YcGa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment