ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేందుకే బీజేపీ: తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పిన జయప్రద
తూర్పుగోదావరి: ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జయప్రద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జనసభకు హాజరైన జయప్రద ప్రసంగించారు. కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారని జయప్రద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/CUaEPQg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/CUaEPQg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment