ఎన్ని బ్రోకర్ పనులు చేసి ఆ స్థాయికి ఎదిగారో ప్రజలకు తెలుసు.!సజ్జలపై జనసైనికులు ఫైర్.!
అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. అధికార వైసీపి, జనసేన పార్టీ నేతల మద్య మాటాల తూటాలు పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పొత్తుల సాద్యాసాద్యాలపై జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపైన అమరావతిలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇరు పార్టీ నాయకులు ఆరోపణలు,ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని రగుల్చుతున్నారు. పవన్ కళ్యాణ్ పైన రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసైనికులు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ObfvNli
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ObfvNli
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment