ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: ఏపీ సర్కారుపై జేపీ నడ్డా విమర్శలు
అమరావతి: ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీ సర్కారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qCBdifN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/qCBdifN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment